Tuesday, May 14, 2024

ఐఐఎం అహ్మదాబాద్‌లో 40మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona for 40 people at IIM Ahmedabad

 

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో కరోనా కలకలం సృష్టించింది. మొత్తం 40మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో ఒకరు ప్రొఫెసర్ కాగా, మిగతావారు విద్యార్థులు. ఐఐటి గాంధీనగర్‌లోనూ 25మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరందరినీ క్వారంటైన్‌కు పంపినట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఆరోగ్య అధికారి మెహుల్ ఆచార్య తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News