Tuesday, April 30, 2024

భారత్ లో కొత్తగా 18088 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

Corona virus india second wave

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 18088 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసులు సంఖ్య1.03 కోట్లకు చేరుకోగా 1.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. మంగళవారం ఒక్క రోజే కరోనా నుంచి 21,314 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య99.97 లక్షలు ఉండగా 2.27 లక్షల మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి రవకు 17.7 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసులు సంఖ్యలో మహారాష్ట్ర(19.5 లక్షలు ) తొలి స్థానంలో ఉండగా వరసగా కర్నాటక(9.32 లక్షలు), ఆంధ్రప్రదేశ్(8.83 లక్షలు), తమిళనాడు(8.22 లక్షలు), కేరళ (7.84),ఢిల్లీ(6.27 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (2.87 లక్షలు)11వ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News