Tuesday, May 7, 2024

సముద్రపు ఒడ్డున సీసా… తాగిన జాలర్లు… దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

Couple dead with drink in bottle

అమరావతి: ఓ సీసాలోని పానీయం దంపతుల ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు ప్రాంతం చింతాయిగారిపాలెంలోని సముద్రపు ఒడ్డున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. దంపతులు సముద్రంలో చేపల పట్టి జీవనం సాగిస్తున్నారు. దంపతలు చింతాయిగారిపాలెం సముద్రపు ఒడ్డున వారం రోజుల నుంచి చేపలు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెల మధ్య అరుపులు వినపడడంతో స్థానికులు దంపతుల వద్దకు వెళ్లారు. ఈ స్థలంలో సీసాలోని పానియాన్ని తాగామని తెలిపారు. పురుషుడు గుండె నొప్పితో అక్కడే చనిపోగా మహిళను జిజిహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. సీసాలో మద్యం అనుకొని తాగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News