Monday, April 29, 2024

పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR returns to hyderabad after visit to tamil nadu

హైదరాబాద్: పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. తెలంగాణ “ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్” చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ “బేవరేజెస్ కార్పొరేషన్” చైర్మన్ గా గజ్జెల నగేష్,  తెలంగాణ స్టేట్ “టెక్నాలజికల్ సర్వీసెస్” చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు, “తెలంగాణ సాహిత్య అకాడమీ” చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్,  తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్” చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్లను సిఎం కెసిఆర్ నియమించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News