Wednesday, May 15, 2024

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

Couple Died in Road Accident in Anantapur

అనంతపురం: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అగనంపూడిలో వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Couple Died in Road Accident in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News