Tuesday, April 30, 2024

ఉగ్రవాదుల దాడిలో సిఆర్పిఎఫ్ జవాను మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఓ సిఆర్పిఎఫ్ జవాను మృతి చెందాడు. శ్రీనగర్‌ లో పరిమ్ పొరలోని చెక్ పోస్ట్ పై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తం అయిన జవాన్లు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఉగ్రవాదిని భద్రత దళాలు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని ఉగ్రవాదల ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు మరణించినట్టు అధికారులు దృవీకరించారు.

CRPF Jawan Martyred in Terrorists Attack in Parim Pora

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News