Sunday, April 28, 2024

ధోనీ ఔట్…  సిఎస్‌కె 75/5

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐపిఎల్ 14లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సిఎస్‌కె 14 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రుతురాజ్ గైక్వాజ్ 12 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్‌లో షారూక ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ రూపంలో ఔటయ్యాడు. మోయిన్ అలీ అర్షదీప్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రాబిన్ ఊతప్ప రెండు పరుగులు చేసి క్రిష్ జోర్డాన్ బౌలింగ్‌లో హర్ ప్రీత్ బ్రార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంబటి రాయుడు(04), ఎంఎస్ ధోనీ(12) తక్కుల పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డూప్లిసెస్(30), అంబటి రాయుడు(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అర్షదీప్, క్రిష్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News