Friday, April 26, 2024

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ 106

- Advertisement -
- Advertisement -

Punjab kings loss third wicket for 106 runs

దుబాయ్: ఐపిఎల్ 14లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో పంజాబ్ జట్టు ఆటను కొనసాగిస్తోంది. పంజాబ్ ముందు సిఎస్‌కె 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. పంజాబ్ బ్యాట్ మెన్లలో మయాంక్ అగర్వాల్ (12), సర్ఫరాజ్ ఖాన్(0),షారూక్ ఖాన్ (08) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్ (71), మర్ఖ్రమ్(12) లతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News