Tuesday, May 7, 2024

ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Delhi reports 414 fresh Covid-19 cases

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77,694 మందికి పరీక్షలు నిర్వహించగా 414 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 60 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,683 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,731 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.53 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో రెండున్నర నెలల్లో తొలిసారి కనిష్ఠానికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News