Wednesday, May 15, 2024

మహిళ వివస్త్ర కేసులో నిందితుడి తల్లి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళ వివస్త్ర కేసులో నిందితుడి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఆదివారం రాత్రి సికింద్రాబాద్ పరిధిలోని బాలాజీ నగర్ లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాధితురాలితో మద్యం మత్తులో ఉన్న మారయ్య అనే కూలీ గొడవపడి ఒంటిపై బట్టలు విప్పించి వివస్త్రను చేశాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న నిందితుడి తల్లి, గొడవను నివారించకుండా అతనికి సహకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. బుధవారం నిందితుడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసిన రిమాండ్ కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News