Sunday, April 28, 2024

ఐటిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు…. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మొదటి సమావేశంలోనే అధికారులపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని మీడియాకు లికులు ఇవ్వకూడదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటి కంపెనీలు హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటి సెక్రటరీని అధికారులను శ్రీధర్ బాబు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News