Friday, April 26, 2024

మేడ్చల్ లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

engineering student Suicide in Medchal

మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల వసతిగృహంలో ఉరి వేసుకుని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని కరీంనగర్ కు చెందిన సాత్విక (19)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News