Wednesday, June 18, 2025

ఎపి లో పెరిగిన రైతుల ఆత్మహత్యలు : కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరాలను వెల్లడించింది. 2019 నుంచి 2021 కాలంలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనే ఎక్కువగా రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1673 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునారని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News