Sunday, April 28, 2024

పైసల కోసం కుమారుడినే అమ్మిన తండ్రి

- Advertisement -
- Advertisement -

Father Sold his Son for Money in Rajendra Nagar

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల కుమారుడిని అమ్మేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన సోదరిని అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 15న హైదర్ అనే వ్యక్తి తన రెండు నెలల బాబును ఇంటి నుంచి తీసుకెళ్లి పైసలకోసం అమ్మేశాడు. అతని భార్య షాహనాజ్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సిసి కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని ఆంద్రప్రదేశ్ వైపు తీసుకెళ్లినట్టు గుర్తించారు.

Father Sold his Son for Money in Rajendra Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News