Sunday, April 28, 2024

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ: ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News