Tuesday, May 7, 2024

రంజాన్… ఇమామ్‌తో పాటు ముగ్గురే: సిపి

- Advertisement -
- Advertisement -

Four members allowed in Ramadan

హైదరాబాద్: రంజాన్ ప్రార్థనల్లో కరోనా నిబంధనలు పాటించాలని సిపి అంజనీ కుమార్ తెలిపారు. మసీదుల్లో ఇమామ్‌తో పాటు ముగ్గురు మాత్రమే పాల్గొనాలన్నారు. షాపింగ్ దూరంగా ఉంటే మంచిదన్నారు. లాక్ డౌన్ ఉన్నందున్న ప్రజలు బయటకు రావొద్దన్నారు. అత్యవసర పరిస్థితులుంటేనే బయటకు రావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News