Sunday, May 5, 2024

ఇల్లు కూలి మహిళతో సహా ముగ్గురు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

Four people killed in house collapse At Shamli

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో విషాదం చోటుచేసుంది. జోరుగా కురిసిన వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. షామ్లీ జిల్లాలో గురువారం కురిసిన వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు మైనర్ పిల్లలు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు నలుగురు తమ ఇంట్లో నిద్రిస్తున్నారని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

Four people killed in house collapse At Shamli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News