Sunday, April 28, 2024

డా.రెడ్డీస్ ‘టెన్షన్ మత్‌లో’ ప్రచారంలో గవాస్కర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటె డ్ తమ టెన్షన్ మత్‌లో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రక్తపోటును నిర్వహించడం ప్రాముఖ్యత, హైపర్‌టెన్షన్ గురించి అవగాహన పెంచడానికి ఈ ప్రచారం ప్రయత్నిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News