Tuesday, May 7, 2024

నలుగురితో కలిసి చూసే సినిమా

- Advertisement -
- Advertisement -

 

తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘జిఎస్‌టి’. (గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్మశానంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జానకి రామ్ మాట్లాడు తూ “వినూత్న రీతిలో ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను స్మశానంలో విడుదల చేశాం. అయి తే ఇది నాలుగు గోడల మధ్య చూసే సినిమానా అని కొంద రు కామెంట్ చేశారు. అయితే ఇది నలుగురితో కలిసి చూసే సినిమా అని నేను చెబుతున్నా ను. కామెడీ, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్, రొమాన్స్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులున్న చిత్రమిది”అని తెలిపా రు. ఈ చిత్రంలో ఆనంద్ కృష్ణ, అశోక్, స్వాతి మండల్, ఇందు పూజ, సుహాసిని హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News