Wednesday, May 8, 2024

గౌడ ఆత్మ గౌరవ భవనానికి కోకాపేటలో భూమి పూజ

- Advertisement -
- Advertisement -
గీత కార్మికులకు రూ.12 కోట్ల ఎక్స్‌గ్రేషియోను అందచేసిన మంత్రులు

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోకాపేటలో గౌడ ఆత్మ గౌరవ భవనానికి జరిగిన భూమి పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కెపి వివేకానందలు కలిసి ప్రారంభించారు.అనంతరం గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియో రూ.12 కోట్ల 5 లక్షల రూపాయలను మంత్రులను అందించారు.

ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, స్పోర్ట్ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ వనజా ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్సీలు విసి గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాజేశం గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, బొమ్మగొని ప్రభాకర్ గౌడ్, గీత కార్మికులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News