Sunday, April 28, 2024

పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాల పోలింగ్ శాతం విడుదల….

- Advertisement -
- Advertisement -

Graduate MLC polling released

హైదరాబాద్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాల ఎన్నికల తుది పోలింగ్ వివరాలు వెల్లడించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి 76.41 శాతం పోలింగ్ నమోదుకాగా మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి 67.26 శాతం పోలింగ్ నమోదైంది. ఎల్లుండి ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అదే రోజు ఫలితాలు వెలువడుతాయి. గద్వాల్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ జరగగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News