Wednesday, May 1, 2024

తాతను తుపాకీతో కాల్చిచంపిన మనవళ్లు

- Advertisement -
- Advertisement -

Grandchildren shot grandfather with gun in srikakulam

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం మనవళ్లు కిరాతాకానికి పాల్పలడ్డారు. సొంత తాతనే  తుపాకీతో కాల్చిచంపారు. మందస మండలం చికిడిగాం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Grandchildren shot grandfather with gun in srikakulam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News