Wednesday, May 8, 2024

కోటి రూపాయల విరాళం ఇచ్చిన గ్రాన్యుల్స్ ఇండియా

- Advertisement -
- Advertisement -
Granules India Ltd for donating Rs 1 Crore to CM Relief Fund
అభినందించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో వరదబాధితుల కోసం సిఎం సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు. శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ కోటిరూపాయల విరాళం ఇచ్చింది. ఈసందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ వరదబాధితుల సహాయం కోసం విరాళాలు ఇస్తున్న వారిని అభినందించారు. ప్రస్తుత సమయంలో బాధ్యతా యుతంగా ముందుకు వచ్చి వరదబాధితులను ఆదుకోవడానికి సిఎం ఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇచ్చిన గ్రానివల్స్ ఇండియా సంస్థను ఆయన ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News