Wednesday, May 1, 2024

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి చూస్తున్నారు.

శ్రీవారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి భక్తుల రద్దీ తాకిడి నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News