Thursday, May 16, 2024

నెల్లూరులో మెడికో ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

అమరావతి: నెల్లూరులో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. నారాయణ కాలేజ్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని చైతన్య అనే మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

శ్రీకాకుల జిల్లా పలాసకు చెందిన చైతన్యకు రెండు నెలల క్రితమే వివాహం అయ్యింది. కుటుంబ కలహాలే చైతన్య ఆత్మహతకు కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మెడికో మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News