Wednesday, May 1, 2024

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర మేయర్

- Advertisement -
- Advertisement -

Hyderabad Mayor Shivaratri performed special pujas

హైదరాబాద్: శివరాత్రి పర్వదినం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బంజారాహిల్స్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్ల చేశారు. అనంతరం ఆమె ఆమీన్‌పూర్ మున్సిపాల్టీ పరిధిలో షిరిడి గుడి3వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ వినియోగదారుల ఫెడరేషన్ ఛైర్మన్ గట్టు తిమప్ప, అమీన్‌పూర్ మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Hyderabad Mayor Shivaratri performed special pujas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News