Monday, May 13, 2024

సిఎం నిర్ణయానికి మద్దతిస్తున్నా: విజయశాంతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాసంక్షేమం దృష్ట్యా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకునే నిర్ణయాలకు తాను మద్ధతు తెలుపుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ విజయశాంతి తెలిపారు. ఈ సందర్భంగా తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. సిఎం కెసిఆర్ లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాసంక్షేమం దృష్ట్యా తాను కూడా సంపూర్ణంగా సమర్ధిస్తున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

I Support CM KCRs Decission on Lockdown: Vijaya shanthi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News