Saturday, April 27, 2024

వీల్‌చైర్ సాయంతో ప్రచారం చేస్తా: మమత

- Advertisement -
- Advertisement -

I will resume work in next 2-3 days Says Bengal CM

కోల్‌కతా: రెండు, మూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నిన్న జరిగిన దాడిలో చాతి, తలపై గాయాలయ్యాయని ఆమె చెప్పారు. వీల్‌చైర్ సాయంతో ప్రచారం చేస్తానని మమత చెప్పారు. టిఎంసి కార్యకర్తలు సంయమనం పాటించి, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని దీదీ కోరారు. మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో నిన్న ప్రచారంలో భాగంగా దాడి జ‌రిగిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మమత దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన అనంత‌రం మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News