Monday, April 29, 2024

రంగారెడ్డిలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in Road accident at Ranga Reddy district

మంచాల్: రంగారెడ్డి జిల్లాలోని జాపాల శివారులో గురువారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మంచాల మండలం బోడకొండవాసులుగా గుర్తించారు. స్థానికుల సమారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News