- Advertisement -
మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్డే టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే, విహారి 52 పరుగుల చక్కటి భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సమయంలో విహారి ఔటయ్యాడు. నిన్న 36/1 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మరో మూడు పరుగులకే మూడో వికెట్ కూడా కోల్పోయింది. భోజన విరామ సమయానికి జట్టు స్కోరు 90/3. క్రీజులో రహానే, రిషభ్ పంత్ ఉన్నారు. 54 ఓవర్లలో భారత్ స్కోరు 153/4.
- Advertisement -