Monday, May 13, 2024

దేశంలో కొత్తగా 7,774 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Report 7774 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,774 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో నిన్న మరో 306మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 3.46కోట్లకు చేరుకుంది.ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,75,434 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 8464 మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,41,22,795 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 132.93కోట్లకు పైగా మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Report 7774 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News