Sunday, April 28, 2024

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Rajanna Temple

రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Huge devotees visit Rajanna Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News