Sunday, April 28, 2024

రహానే ఔట్… ఇండియా 154/4

- Advertisement -
- Advertisement -

India score 154 for four wickets

బ్రిస్బేన్: భారత్- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 58 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 215 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ 44 పరుగులు చేసి లాయన్ బౌలింగ్ లో స్టార్క్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఛటేశ్వర్ పూజారా (25), రహానే(37), గిల్(07) పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హజిల్ వుడ్, కమ్సీస్, లాథన్ నయన్ తలో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(34), రిషబ్ పంత్(01) బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News