Tuesday, May 7, 2024

పంత్ ఔట్…. ఇండియా రెండో ఇన్నింగ్స్: 199/5

- Advertisement -
- Advertisement -

India declared 199 runs for 5 wickets

బెంగళూరు: చిన్న స్వామి స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు భారత్ జట్టు 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీంతో టీమిండియా 342 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేసి ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు. భారత బ్యాట్స్‌మెన్లు మయాంక్ అగర్వాల్(22), రోహిత్ శర్మ(46), హనుమా విహారీ(35), విరాట్ కోహ్లీ(13) పరుగులు చేసి ఔటయ్యారు. శ్రేయస్ అయ్యర్ (17), రవీంద్ర జడేజా(08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 252
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News