Sunday, April 28, 2024

ఆసీస్ 312 డిక్లేర్డ్…… ఇండియా టార్గెట్ 407

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 312 పరుగులు వద్ద డిక్టేర్డ్ చేసింది. ఆసీస్ 406 పరుగుల ఆధిక్యంలో ఉంది.  లబుసింగ్(73), స్మిత్ (81), గ్రీన్ కామెరూన్(84) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్(13), పకోస్కీ(10), లబుసింగ్(73), మాథ్యూ వాడే(04) పరుగులు చేశారు.  పెయిన్ 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. భారత్ బౌలర్లలో నవదీప్ సైనీ, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా సిరాజ్, బుమ్రా చెరో ఒక వికెట్ తీశాడు.

 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:338

భారత్ తొలి ఇన్నింగ్స్:244

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News