Sunday, April 28, 2024

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం..

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో జరుగుతున్న ఆర్చ‌రీ ప్ర‌పంచక‌ప్‌లో భార‌త మ‌హిళ‌ల ఆర్చరీ బృందం స్వ‌ర్ణం సాధించింది. ఆదివారం జరిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్-3లో రిక‌ర్వ్ టీమ్ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకుంది. దీంతో ఆర్చ‌రీ ప్ర‌పంచక‌ప్‌లో భార‌త్ రెండో స్వ‌ర్ణ పతకాన్ని సాధించింది. రికర్వ్ టీంలో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌తో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1తేడాతో విజ‌యం సాధించింది. కాగా, 32 ఏళ్ల భారత ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో బంగారు పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Indian Women's Recurve Archery team wins Gold medal

Indian Women’s Recurve Archery team wins Gold medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News