Monday, May 6, 2024

జూబ్లీహిల్స్ లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఐటీ దాడులు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు దాడులు జరిపారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని కార్ఖాన డ్రైవ్ ఇన్, ది పెవిలియన్ డ్రైవ్ ఇన్ లపై రెండు టీములు ఏకకాలంలో దాడులు చేశాయి. కొంతకాలంగా టాక్స్ ఎగవేతకు పాల్పడడంతో పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం లేదని గుర్తించిన అధికారులు ఈరోజు అకస్మికంగా దాడులు చేశారు.

IT Officials raid on Two Restaurants in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News