Tuesday, May 7, 2024

జగన్ నవరత్నాలు… నకిలీ రత్నాలు: తులసి రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం హాస్యాస్పదంగా మారిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగనే మా దరిద్రం-జగనే మా శని అని పేరు పెట్టడం సబబు కాదన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో బాదుడే బాదుడు కార్యక్రమం అమలవుతోందని దుయ్యబట్టారు. ఆరాచకంలో ఆఫ్ఘనిస్తాన్, అప్పుల్లో శ్రీలంకను ఆంధ్రప్రదేశ్ దాటిపోయిందని చురకలంటించారు. జగన్ నవరత్నాలు… నకిలీ రత్నాలు అయ్యాయని తులసి ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News