Sunday, April 28, 2024

ఒయులో జమ్మీ మొక్కను నాటిన ఎంఎల్ఎ గాదరి కిశోర్

- Advertisement -
- Advertisement -

ఊరికో జమ్మి మెుక్క, గుడికో జమ్మి మెుక్కలను నాటాలి: టిఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్

ఉస్మానియా యూనివర్సిటీలో జమ్మి చెట్టును నాటిన ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

Jammi tree planted in OU

హైదరాబాద్: ప్రతి దేవాలయంలో జమ్మీ చెట్టు ఉండాలని సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు టిఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్ ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో  సరస్వతి గుడి ప్రాంగణంలో శమీ చెట్టు నాటడం కోసం ముఖ్యఅతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ విచ్చేసి టిఆర్ఎస్ పార్టీ యువజన, విద్యార్థి రాష్ట్ర నాయకులతో కలిసి ‘జమ్మి చెట్టు’ మొక్కను నాటారు

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లల మల్ల కృష్ణ వీరబాబు, మంద సురేష్, టిఆర్ఎస్ వి రాష్ట్ర నాయకులు గుండగాని కిరణ్ గౌడ్, కోతి విజయ్, గదరాజు చందు, జిల్లా నాగయ్య, శ్రీకాంత్ గౌడ్, మేకల రవి, శోభన్ బాబు, వెంకట్, నవీన్ గౌడ్, ప్రశాంత్ కర్ణాకర్, రాజు, సుధీర్, వెంకట్, రేణు, అవినాష్, శంకర్, ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News