Tuesday, April 30, 2024

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి నియామకం

- Advertisement -
- Advertisement -

Janardhan Reddy As TSPSC Chairman

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్ పిఎస్ సి ఛైర్మన్, ఏడుగురు సభ్యులను సిఎం కెసిఆర్ నియమించారు. ఛైర్మన్ గా ఐఏఎస్ అధికారి బి. జనార్దన్ రెడ్డి నియామకమయ్యారు. ఆరవెల్లి చంద్రశేఖర్, రమావత్ ధన్ సింగ్, బి. లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, ఆర్ సత్యనారాయణ, సుమిత్ర ఆనంద్, కారం రవీందర్ రెడ్డి సభ్యులుగా నియామకమయ్యారు. దీంతో త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశమున్నట్టు సమాచారం.

Janardhan Reddy As TSPSC Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News