Wednesday, May 8, 2024

రెండు లారీలు ఢీ: ఇద్దరు డ్రైవర్లు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed as two lorries collide in komaram bheem

రెబ్బన: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం క్రాస్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Two killed as two lorries collide in komaram bheem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News