Thursday, May 2, 2024

అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

KCR work for the welfare of all sections

 

హైదరాబాద్: తెలంగాణ వచ్చినంక ఏం జరిగిందో ప్రజలకు తెలుసని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌తో ఆర్థిక సాయం చేశామని, అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. టిఆర్‌ఎస్‌కు ఓటు వేసి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News