Tuesday, May 7, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

- Advertisement -
- Advertisement -

 

Tirumala TTD Tickets From July 20th

తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 16,463 భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 7,495 భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 1.82 కోట్లు ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని టిటిడి అధికారులు కోరుతున్నారు.

గమనిక: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఎప్రిల్ 12వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ జారీ ప్రక్రియను రద్దు చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News