Saturday, April 27, 2024

పిడుగు పడి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: పిడుగు పడి ఆరుగురు మృతి చెందిన సంఘటన ఒడిశాలోని కియోన్ జోర్, బాలాజోర్ జిల్లాల్లో చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలతో కురవడంతో పిడుగులు పడడంతో ఆరుగురు చనిపోవడంతో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో 12 సంవత్సరాల బాలిక కూడా ఉంది. కియోన్ జోర్ జిల్లాలో నలుగురు, బాలాసోర్ లో ఇద్దరు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News