Friday, May 3, 2024

‘మా’ ఎన్నికల పోలింగ్ మరో గంట పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మా’ ఎన్నికల పోలింగ్ మరో గంట పొడిగించారు. ప్రకాశ్ రాజ్, మంచు వష్ణులతో ఎన్నికల అధికారి మాట్లాడి మా పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మా పోలింగ్ కొనసాగనుంది.  ఇప్పటివరకు 545మంది ఓటేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే, గతంలో కన్నా ఈసారి రికార్డు స్థాయిలో 62 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఇంకా చాలా మంది నటులు, హీరోలు  రావాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

MAA Elections 2021 Polling extends one hour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News