Saturday, May 4, 2024

బిజెపి నుంచీ వలసలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి చేరికలు ప్రవాహంలా కొనసాగు తూనే ఉన్నాయి. కూడా మహారాష్ట్ర కు చెందిన పలువురు ప్రముఖులు బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో మహారాష్ట్ర బండార జిల్లా తుమ్సర్ ని యోజకవర్గం మాజీ ఎంఎల్‌ఎ, బిజెపి సీనియర్ నేత చరణ్ వాగ్మార్ గురువారం బిఆర్‌ఎస్‌లో చే రారు.

ఆయనతో పాటు బండారు జిల్లాకు చెం దిన జిల్లా పరిషత్ సభ్యులు, తుమ్సర్ నగర పరి షత్ సభ్యులు, పలువురు సర్పంచులు, నగర సేవ కులు 100 మందికి పైగా సిఎం సమక్షంలో బి ఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ముఖ్యమం త్రి పార్టీ పార్టీలోకి సాదరంగా ఆ హ్వానించారు. పార్టీని బలోపేతం చే యడానికి పనిచేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News