Sunday, April 28, 2024

కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసు పంపిన మాణిక్యం ఠాగూర్

- Advertisement -
- Advertisement -

Manickam Tagore sent legal notice to Kaushik Reddy

హైదరాబాద్: కౌశిక్ రెడ్డికి మాణిక్యం ఠాగూర్ మంగళవారం లీగల్ నోటీసు పంపించారు. నిన్న మాణిక్యం ఠాగూర్ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టిపిసిసి అధ్యక్షపదవిని పొందడానికి రేవంత్ రెడ్డి, ఠాగూర్‌కు రూ .50 కోట్లు చెల్లించారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎఐసిసి తెలంగాణ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ 7 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని  కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసు పంపారు. కౌశిక్ రెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News