Sunday, April 28, 2024

మహిళల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

Manu Bhaker and Yashaswini Deswal fail to qualify for 10m Air Pistol

 

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌లో భారత్ తొలి రోజే పతకం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ చోటుచేసుకుంది. స్టార్‌ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News