Saturday, April 27, 2024

చింతగుఫాలో ఎదురు కాల్పులు: మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

Maoist dead in encounter in chhattishgarh

 

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుఫాలో అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, రెండు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News