- Advertisement -
ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతర అని ఎంపి బండా ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ లో బండా ప్రకాశ్ మాట్లాడారు. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మేడారంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించాలని అడిగారు.
Medaram Jatara is National Festival by Telangana
- Advertisement -